TDP: వైకాపా ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లింది: కొల్లు రవీంద్ర

వైకాపా ప్రభుత్వంలో మచిలీపట్నం అభివృద్ధిలో తిరోగమనంలోకి వెళ్లిందని తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.

Updated : 27 Apr 2024 17:34 IST

వైకాపా ప్రభుత్వంలో మచిలీపట్నం అభివృద్ధిలో తిరోగమనంలోకి వెళ్లిందని తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇంత వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రోత్సాహం లేక రోల్డ్ గోల్డ్ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో మంచి స్పందన వస్తుందన్నారు. 

Tags :

మరిన్ని