Ap News: తన భద్రత కోసం పచ్చని చెట్లు నాశనం చేసిన జగన్‍!

రాజువెడలె రవితేజములలరగ అన్నట్లు తమ రాజ్యాల్లో తిరిగేవారు ఆనాటి చక్రవర్తులు.. ‘జగన్ వెడలె జనం గుండెలదరగ’ అన్నట్లుగా అడుగు బయట పెడుతుంటారు నేటి తాడేపల్లి ప్యాలెస్ ప్రభువులు.

Published : 27 Apr 2024 15:37 IST

రాజువెడలె రవితేజములలరగ అన్నట్లు తమ రాజ్యాల్లో తిరిగేవారు ఆనాటి చక్రవర్తులు.. ‘జగన్ వెడలె జనం గుండెలదరగ’ అన్నట్లుగా అడుగు బయట పెడుతుంటారు నేటి తాడేపల్లి ప్యాలెస్ ప్రభువులు. గడచిన అయిదేళ్లలో రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అడుగు బయటపెట్టినా.. ప్రజలకు తిప్పలే. బడుల మూతతో విద్యార్థులు, దుకాణాల మూతతో వ్యాపారులు ఆగమయ్యారు.. తన పర్యటనలకోసం జనజీవనాన్ని స్తంభింపజేసిన నంబర్‍వన్ నియంత జగన్‌. రాజకీయ సభల కోసం పచ్చని చెట్లు, పంట పొలాలు, కాల్వల్ని నాశనం చేయించడం జగన్ పైత్యానికి పరాకాష్ఠ.

Tags :

మరిన్ని