Kanna Laxmi: ఎన్నికల్లో గెలవడానికే.. జగన్‌ రాయి దాడి నాటకం!: కన్నా లక్ష్మీనారాయణ

రాక్షస మనస్తత్వం కలిగిన జగన్ సైకో ప్రభుత్వాన్నిఇంటికి సాగనంపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మినారాయణ అన్నారు.

Updated : 27 Apr 2024 18:41 IST

రాక్షస మనస్తత్వం కలిగిన జగన్ సైకో ప్రభుత్వాన్నిఇంటికి సాగనంపడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఎన్నికల్లో దొంగ ఓట్లతో అక్రమంగా గెలవాలని అనుకున్న జగన్ ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టిందని అన్నా రు. మళ్లీ అధికారంలోకి రావటం కోసం రాయి దాడి నాటకం ఆడిన జగన్ నరరూప రాక్షసుడని తీవ్రంగా విమర్శించారు.

Tags :

మరిన్ని