Chandrababu: నేరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారు: చంద్రబాబు

నేరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

Published : 27 Apr 2024 19:01 IST

నేరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల భూములకు సంబధించిన పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని