CM Jagan: భక్తుల మనోభావాలపై జగన్‌ గొడ్డలివేటు

దేవాలయ వ్యవహారాల్లో ఏపీ సీఎం జగన్‌ తుచ్ఛ రాజకీయాలకు తెగబడ్డారు. నేరచరితులను ధర్మకర్తల మండళ్లలో నియమించి పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠ దెబ్బతీశారు.

Published : 27 Apr 2024 15:51 IST

దేవాలయ వ్యవహారాల్లో ఏపీ సీఎం జగన్‌ తుచ్ఛ రాజకీయాలకు తెగబడ్డారు. నేరచరితులను ధర్మకర్తల మండళ్లలో నియమించి పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠ దెబ్బతీశారు. రామతీర్థం రాములోరి విగ్రహ విధ్వంసకుల్ని, అంతర్వేది రథాన్ని తగలబెట్టిన దొంగల్ని స్వేచ్ఛగా తిరగండంటూ వదిలేశారు. గిట్టనివారిని మారీచులతో పోల్చే జగన్‌.. భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అంతకుమించిన రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు.

Tags :

మరిన్ని