Nellore: నెల్లూరు జిల్లా సంగంలో.. 14 ఏళ్లు గడిచినా పూర్తి కాని వంతెన నిర్మాణం

పాలకుల నిర్లక్ష్యం, గుత్తేదారుల బిల్లులు చెల్లించడంలో జాప్యం కారణంగా నెల్లూరు జిల్లా సంగం వంతెన నిర్మాణం 14 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, కాలాలు కరిగిపోతున్నా.. బ్యారేజీ పనులు నత్తనడకగా సాగుతూనే ఉన్నాయి.

Published : 23 May 2022 10:48 IST

పాలకుల నిర్లక్ష్యం, గుత్తేదారుల బిల్లులు చెల్లించడంలో జాప్యం కారణంగా నెల్లూరు జిల్లా సంగం వంతెన నిర్మాణం 14 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, కాలాలు కరిగిపోతున్నా.. బ్యారేజీ పనులు నత్తనడకగా సాగుతూనే ఉన్నాయి.

Tags :

మరిన్ని