Chhattisgarh: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన పోలింగ్‌

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5గంటల వరకు 71.16శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఛత్తీస్‌గఢ్‌ (రెండో దశ)లో 67.70శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 17 Nov 2023 20:31 IST

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5గంటల వరకు 71.16శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఛత్తీస్‌గఢ్‌ (రెండో దశ)లో 67.70శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

మరిన్ని