Gongidi Sunita: ప్రజలు ఈసారి మార్పును కోరుకున్నారు: భారాస అభ్యర్థి గొంగిడి సునీత
రెండుసార్లు తనకు అవకాశమిచ్చిన ఆలేరు ప్రజలు.. ఈసారి మార్పును కోరుకున్నారని భారాస అభ్యర్థి గొంగిడి సునీత (Gongidi Sunita) అభిప్రాయపడ్డారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే కాంగ్రెస్ గెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరలో కేసీఆర్ విలువ ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ నుంచి ఆమె వెళ్లిపోయారు. (Telangana Assembly Elections)
Published : 03 Dec 2023 13:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్బీ లాభం మూడింతలు
-
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
-
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
-
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
-
రోహిత్ను కోల్కతా ఓపెనర్గా చూడాలనుంది : వసీమ్ అక్రమ్
-
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..