YSRCP: అవనిగడ్డ వైకాపాలో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మద్య కొట్లాట
అవనిగడ్డ వైకాపా(YSRCP)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నాగాయలంక మండలం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్ యార్డు ఆవరణలో.. నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ ఆధ్వర్యంలో మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. కొట్లాటకు దారితీసింది. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే వర్గీయిలు దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే రమేష్బాబు స్పందిస్తూ.. ఎంపీ బాలశౌరికి, తనకు మధ్య ఎలాంటి వర్గ విభేదాలూ లేవన్నారు.
Published : 28 Jan 2023 17:19 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?