Rs 1: రూపాయి కోసం.. మూడేళ్లు పోరాడి గెలిచాడు..!

టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు.. ఆటో నుంచి ఆర్టీసీ బస్సు వరకు.. చిల్లర లేదనే సాకు వల్ల రూపాయిని చాలామంది వదిలేస్తారు. అయితే, ఓ బస్సు ప్రయాణికుడు మాత్రం తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదిలి పెట్టలేదు. రావాల్సిన ఒకే ఒక్క రూపాయి కోసం మూడేళ్లు న్యాయపోరాటం చేశాడు. ఈ క్రమంలో అవరోధాలు ఎదురైనా అండ దక్కకున్నా లెక్కచేయలేదు. చివరికి వినియోగదారుల కోర్టులో విజయం సాధించాడు.

Updated : 23 Feb 2023 14:36 IST

టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు.. ఆటో నుంచి ఆర్టీసీ బస్సు వరకు.. చిల్లర లేదనే సాకు వల్ల రూపాయిని చాలామంది వదిలేస్తారు. అయితే, ఓ బస్సు ప్రయాణికుడు మాత్రం తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదిలి పెట్టలేదు. రావాల్సిన ఒకే ఒక్క రూపాయి కోసం మూడేళ్లు న్యాయపోరాటం చేశాడు. ఈ క్రమంలో అవరోధాలు ఎదురైనా అండ దక్కకున్నా లెక్కచేయలేదు. చివరికి వినియోగదారుల కోర్టులో విజయం సాధించాడు.

Tags :

మరిన్ని