Rs 1: రూపాయి కోసం.. మూడేళ్లు పోరాడి గెలిచాడు..!
టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు.. ఆటో నుంచి ఆర్టీసీ బస్సు వరకు.. చిల్లర లేదనే సాకు వల్ల రూపాయిని చాలామంది వదిలేస్తారు. అయితే, ఓ బస్సు ప్రయాణికుడు మాత్రం తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదిలి పెట్టలేదు. రావాల్సిన ఒకే ఒక్క రూపాయి కోసం మూడేళ్లు న్యాయపోరాటం చేశాడు. ఈ క్రమంలో అవరోధాలు ఎదురైనా అండ దక్కకున్నా లెక్కచేయలేదు. చివరికి వినియోగదారుల కోర్టులో విజయం సాధించాడు.
Updated : 23 Feb 2023 14:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం