Puvvada: తుమ్మలకు ఓటు వేస్తే మంచి ఓటు.. లేకపోతే దొంగ ఓటా..?: పువ్వాడ
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) మరోసారి విమర్శల దాడి చేశారు. సీనియర్ నాయకుడినని చెప్పే తుమ్మల.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటన్నారు. తుమ్మలకు ఓటు వేసేవారికే.. ఓటు ఉండాలా? అని ప్రశ్నించారు. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని పువ్వాడ ఆక్షేపించారు.
Updated : 07 Nov 2023 16:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..