Puvvada Ajay: పాన్ కట్టి, టీ పెట్టి.. పువ్వాడ అజయ్ వినూత్న ప్రచారం
ఖమ్మం జిల్లాలో శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం భారాస (BRS) అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ (Puvvada Ajaykumar) వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. వ్యాపార ప్రాంతంలో తిరుగుతూ.. చెప్పులకు పాలిష్ వేసి యజమానికి తొడిగారు. టీ కొట్టు వద్ద స్వయంగా చాయ్ పెట్టి కొట్టుదారుడికి అందించారు. కిళ్లీ కొట్టు వద్ద పాన్ కట్టి స్థానిక కార్పొరేటర్కు తినిపించారు.
Published : 21 Nov 2023 15:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!