Railway Projects: 31 మంది ఎంపీలున్నా.. రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌లో మొండిచెయ్యి

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులేవీ పట్టాలెక్కడం లేదు. ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా నుంచి 31 మంది ఎంపీలున్నా.. రైల్వే ప్రాజెక్టుకు నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Published : 31 Jan 2023 10:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు