Hyderabad News: జూబ్లీహిల్స్లో ఉద్రిక్తత.. ‘డబుల్’ ఇళ్ల కోసం ఆందోళన
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం అంబేడ్కర్ నగర్లో రాష్ట్రప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో పక్కా ఇళ్లు కాకుండా సొంత నివాసాలు కట్టుకునేందుకు బస్తీవాసులు యత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లను.. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. ఆగ్రహించిన స్థానికులు అధికారులు, పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.
Published : 22 Jul 2022 11:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం