Hyderabad News: జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత.. ‘డబుల్‌’ ఇళ్ల కోసం ఆందోళన

హైదరాబాద్ జూబ్లీహిల్స్  రోడ్ నంబర్-45లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదలకు డబుల్  బెడ్ రూం ఇళ్ల కోసం అంబేడ్కర్ నగర్‌లో రాష్ట్రప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో పక్కా ఇళ్లు కాకుండా సొంత నివాసాలు కట్టుకునేందుకు బస్తీవాసులు యత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లను.. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. ఆగ్రహించిన స్థానికులు అధికారులు, పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. 

Published : 22 Jul 2022 11:59 IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్  రోడ్ నంబర్-45లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదలకు డబుల్  బెడ్ రూం ఇళ్ల కోసం అంబేడ్కర్ నగర్‌లో రాష్ట్రప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో పక్కా ఇళ్లు కాకుండా సొంత నివాసాలు కట్టుకునేందుకు బస్తీవాసులు యత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లను.. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. ఆగ్రహించిన స్థానికులు అధికారులు, పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. 

Tags :

మరిన్ని