Earthquake: తుర్కియేలో మానవత్వం మరిచి చోరీలకు తెగబడుతున్న దుండగులు
తుర్కియేలో ఓవైపు వేల భవనాలు నేలమట్టమై దుర్భర పరిస్థితులు తాండవిస్తుంటే.. మరోవైపు దుండగులు చోరీలకు తెగబడుతున్నారు. భూకంపం ధాటికి ధ్వంసమైన దుకాణాలను కొల్లగొడుతున్నారు. దోపిడీలను అరికట్టేందుకు తుర్కియే ప్రభుత్వం బందోబస్తును మరింత పెంచింది. క్లిష్ట సమయంలో మానవత్వంలో వ్యవహరించాలని ప్రజలకు సూచించింది.
Published : 12 Feb 2023 19:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం