Earthquake: తుర్కియేలో మానవత్వం మరిచి చోరీలకు తెగబడుతున్న దుండగులు

తుర్కియేలో ఓవైపు వేల భవనాలు నేలమట్టమై దుర్భర పరిస్థితులు తాండవిస్తుంటే..  మరోవైపు దుండగులు చోరీలకు తెగబడుతున్నారు. భూకంపం ధాటికి ధ్వంసమైన దుకాణాలను కొల్లగొడుతున్నారు. దోపిడీలను అరికట్టేందుకు  తుర్కియే ప్రభుత్వం బందోబస్తును మరింత పెంచింది. క్లిష్ట సమయంలో మానవత్వంలో వ్యవహరించాలని ప్రజలకు సూచించింది.

Published : 12 Feb 2023 19:29 IST

తుర్కియేలో ఓవైపు వేల భవనాలు నేలమట్టమై దుర్భర పరిస్థితులు తాండవిస్తుంటే..  మరోవైపు దుండగులు చోరీలకు తెగబడుతున్నారు. భూకంపం ధాటికి ధ్వంసమైన దుకాణాలను కొల్లగొడుతున్నారు. దోపిడీలను అరికట్టేందుకు  తుర్కియే ప్రభుత్వం బందోబస్తును మరింత పెంచింది. క్లిష్ట సమయంలో మానవత్వంలో వ్యవహరించాలని ప్రజలకు సూచించింది.

Tags :

మరిన్ని