బ్రేకింగ్
03 Oct 2022 | 18:44 IST
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా
దిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. రెండు నెలల్లో రూ.3,800 కోట్లు ప్రత్యేక ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని 1996లో పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2014లో పిటిషన్ను ఎన్జీటీకి బదిలీ చేసింది. పిటిషన్లో పేర్కొన్న అంశాలపై విచారణకు స్వీకరించిన ఎన్జీటీ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టి పురోగతి చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 261..మిగల్లేదు
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?
- ‘నువ్వే గెలుస్తున్నావ్ అన్నా!’.. ఈటలతో భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి
- అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
- ఆట.. స్టైల్లో..ఆల్రౌండర్!
- 262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్