బ్రేకింగ్
19 Apr 2024 | 21:15 IST
జడేజా హాఫ్ సెంచరీ.. ధోనీ మెరుపులు.. లఖ్నవూ టార్గెట్ 177
లఖ్నవూ: లఖ్నవూతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రహానే (36), మొయిన్ అలీ (30) పరుగులు చేశారు. రచిన్ రవీంద్ర (0), గైక్వాడ్ (17), దూబె (3), రిజ్వీ (1) నిరాశ పరిచారు. చివర్లో ధోని (28*, 9 బంతుల్లో 3×4,2×6) మెరుపులు మెరిపించాడు. బౌలర్లలో కృనాల్ 2 వికెట్లు పడగొట్టగా.. మోసిన్, యశ్ ఠాకూర్, బిష్ణోయ్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
- చివరి బంతికి వికెట్.. హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
- చివరి బంతికి వికెట్.. హైదరాబాద్ విజయ సంబరాలు చూశారా..
- విజయాన్ని లాగేసుకున్నారు
- 4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
- డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి