బ్రేకింగ్
02 May 2024 | 17:22 IST
దిల్లీ సుల్తాన్ల ఆటలు సాగవు : రేవంత్ రెడ్డి
ఆసిఫాబాద్: కులగణన చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. వాటిని రద్దు చేయాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ భాజపాకు వేసే ప్రతి ఓటు.. రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది. రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నానని నాపై కేసులు పెట్టారు. కేసీఆర్ 200 కేసులు పెట్టినా భయపడలేదు. అలాంటిది మోదీ బెదిరించగలరా? దిల్లీ సుల్తానులు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారు. వారి ఆటలు సాగవు. పదేళ్లు మోదీ, కేసీఆర్ అధికారంలో ఉన్నా ఆదిలాబాద్కు ఏమీ చేయలేదు’’ అని అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
- అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
- హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
- రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
- మన చరిత్రేంటో లోకమంతా చూసింది
- ‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
- ‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
- గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
- ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?