Tirumala : తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత వేద పండితులు ఆయనకు ఇస్తీకఫాల్‌ స్వాగతం పలికారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇన్‌ఛార్జి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ సీజేఐ వెంట ఉన్నారు. 

Updated : 29 Dec 2022 13:25 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని