IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌ 473/8

భారత్‌, ఇంగ్లాండ్‌ చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆదరగొట్టారు. 135/1తో రెండో రోజు ఆటను కొనసాగించగా,  8 వికెట్ల నష్టానికి భారత్‌ 473 పరుగులు చేసిది. రోహిత్‌ శర్మ 103, గిల్‌ 110, పడిక్కల్‌ 65, జైస్వాల్‌ 57, సర్ఫరాజ్‌ 56 పరుగులు చేయడంతో 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఫొటోలు..

Updated : 08 Mar 2024 12:58 IST
1/29
2/29
3/29
4/29
5/29
6/29
7/29
8/29
9/29
10/29
11/29
12/29
13/29
14/29
15/29
16/29
17/29
18/29
19/29
20/29
21/29
22/29
23/29
24/29
25/29
26/29
27/29
28/29
29/29

మరిన్ని