Awards: ఖేల్‌రత్న, అర్జున అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి

దిల్లీలో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును అందుకుంది. క్రికెటర్‌ మహ్మద్‌ షమి అర్జున పురస్కారం అందుకున్నాడు.

Updated : 10 Jan 2024 22:28 IST
1/10
రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న ఒజస్ ప్రవీణ్‌ దేవ్‌తలే (ఆర్చరీ)
రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న ఒజస్ ప్రవీణ్‌ దేవ్‌తలే (ఆర్చరీ)
2/10
రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న అదితి గోపిచంద్‌ స్వామి (ఆర్చరీ)
రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న అదితి గోపిచంద్‌ స్వామి (ఆర్చరీ)
3/10
అవార్డు అందుకుంటున్న మురళీ శ్రీ శంకర్‌ (అథ్లెటిక్స్‌)
అవార్డు అందుకుంటున్న మురళీ శ్రీ శంకర్‌ (అథ్లెటిక్స్‌)
4/10
అవార్డు అందుకుంటున్న వైశాలి (చెస్‌)
అవార్డు అందుకుంటున్న వైశాలి (చెస్‌)
5/10
అర్జున అవార్డు అందుకుంటున్న క్రికెటర్‌ మహ్మద్‌ షమీ (క్రికెట్‌)
అర్జున అవార్డు అందుకుంటున్న క్రికెటర్‌ మహ్మద్‌ షమీ (క్రికెట్‌)
6/10
 రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న పవన్‌ కుమార్‌ (కబడ్డీ)
 రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న పవన్‌ కుమార్‌ (కబడ్డీ)
7/10
ఐహిక ముఖర్జీ (టేబుల్ టెన్నిస్‌)
ఐహిక ముఖర్జీ (టేబుల్ టెన్నిస్‌)
8/10
అంతిమ్‌  (రెజ్లింగ్‌)
అంతిమ్‌  (రెజ్లింగ్‌)
9/10
శీతల్‌ దేవి (పారా ఆర్చరీ)
శీతల్‌ దేవి (పారా ఆర్చరీ)
10/10
ఇల్లూరి అజయ్‌ కుమార్‌ రెడ్డి (అంధుల క్రికెట్‌)
ఇల్లూరి అజయ్‌ కుమార్‌ రెడ్డి (అంధుల క్రికెట్‌)

మరిన్ని