Awards: ఖేల్రత్న, అర్జున అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి
దిల్లీలో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. క్రికెటర్ మహ్మద్ షమి అర్జున పురస్కారం అందుకున్నాడు.
Updated : 10 Jan 2024 22:28 IST
1/10
రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న ఒజస్ ప్రవీణ్ దేవ్తలే (ఆర్చరీ)
2/10
రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న అదితి గోపిచంద్ స్వామి (ఆర్చరీ)
3/10
అవార్డు అందుకుంటున్న మురళీ శ్రీ శంకర్ (అథ్లెటిక్స్)
4/10
అవార్డు అందుకుంటున్న వైశాలి (చెస్)
5/10
అర్జున అవార్డు అందుకుంటున్న క్రికెటర్ మహ్మద్ షమీ (క్రికెట్)
6/10
రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న పవన్ కుమార్ (కబడ్డీ)
7/10
ఐహిక ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)
8/10
అంతిమ్ (రెజ్లింగ్)
9/10
శీతల్ దేవి (పారా ఆర్చరీ)
10/10
ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ