Narendramodi : కేరళలో ప్రధాని మోదీ పర్యటన.. ఫొటోలు
ప్రధాని మోదీ(Modi)కేరళ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు త్రిస్సూర్ వచ్చారు. గురువాయూర్(Guruvayur)లోని శ్రీకృష్ణ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతల గురించి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం కొచ్చిలో రోడ్షోలో పాల్గొన్న ప్రధాని.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ చిత్రాలు..
Updated : 17 Jan 2024 14:45 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్