Narendramodi : కేరళలో ప్రధాని మోదీ పర్యటన.. ఫొటోలు

ప్రధాని మోదీ(Modi)కేరళ పర్యటన  కొనసాగుతోంది. ఈ రోజు త్రిస్సూర్‌ వచ్చారు.  గురువాయూర్‌(Guruvayur)లోని శ్రీకృష్ణ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతల గురించి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం  కొచ్చిలో రోడ్‌షోలో పాల్గొన్న ప్రధాని.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ చిత్రాలు.. 

Updated : 17 Jan 2024 14:45 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని