WPL 2024: అట్టహాసంగా మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో ఎడిషన్ ప్రారంభమైంది. సినీ తారలు షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శనలతో స్టేడియం హోరెత్తింది. బాలీవుడ్ పాటలకు చేసిన డ్యాన్స్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్లో తొలి మ్యాచ్ గతేడాది ఫైనలిస్టులు ముంబయి ఇండియన్స్ - దిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) జట్ల మధ్య మొదలైంది. టాస్ నెగ్గిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. ఫొటోలు మీకోసం..
Updated : 23 Feb 2024 21:05 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం