Cm kcr : తాండూరులో ప్రజా ఆశీర్వాద సభ.. ప్రసంగించిన సీఎం కేసీఆర్‌

తాండూరు: ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ భూమాతను ప్రవేశపెడతామని చెబుతోందని.. అది భూ‘మేతే’ అవుతుందని ఎద్దేవా చేశారు. తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పైలట్‌ రోహిత్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.  ఆ చిత్రాలు.. 

Updated : 22 Nov 2023 14:58 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని