Amaravati హైకోర్టు తీర్పుతో అమరావతి రైతుల సంబరాలు

Updated : 03 Mar 2022 07:51 IST
1/15
మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర హైకోర్టు వెలువరించిన కీలక తీర్పుపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టుకు వెళ్లే మార్గంలో సుమారు కిలోమీటరు మేర రహదారిపై బారులుతీరిన రైతులు.. న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర హైకోర్టు వెలువరించిన కీలక తీర్పుపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టుకు వెళ్లే మార్గంలో సుమారు కిలోమీటరు మేర రహదారిపై బారులుతీరిన రైతులు.. న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
2/15
3/15
అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చిన సందర్భంగా మందడం శిబిరంలో న్యాయదేవతకు వందనం చేస్తున్న మహిళలు అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చిన సందర్భంగా మందడం శిబిరంలో న్యాయదేవతకు వందనం చేస్తున్న మహిళలు
4/15
సత్తెనపల్లిలో అమరావతి రైతుల సంబురాలు సత్తెనపల్లిలో అమరావతి రైతుల సంబురాలు
5/15
6/15
7/15
అబ్బరాజుపాలెం దీక్షా శిబిరంలో అమరావతి రైతుల సంబరాలు అబ్బరాజుపాలెం దీక్షా శిబిరంలో అమరావతి రైతుల సంబరాలు
8/15
న్యాయదేవతకు క్షీరాభిషేకం చేస్తున్న రైతులు న్యాయదేవతకు క్షీరాభిషేకం చేస్తున్న రైతులు
9/15
తుళ్లూరు రైతు శిబిరంలో విజయ నినాదాలు చేస్తూ.. తుళ్లూరు రైతు శిబిరంలో విజయ నినాదాలు చేస్తూ..
10/15
11/15
వెలగపూడి శిబిరం వద్ద రైతుల సంబరాలు వెలగపూడి శిబిరం వద్ద రైతుల సంబరాలు
12/15
13/15
ఏపీ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న అమరావతి రైతులు ఏపీ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న అమరావతి రైతులు
14/15
15/15

మరిన్ని