Amaravati హైకోర్టు తీర్పుతో అమరావతి రైతుల సంబరాలు
Updated : 03 Mar 2022 07:51 IST
1/15
మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర హైకోర్టు వెలువరించిన కీలక తీర్పుపై అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టుకు వెళ్లే మార్గంలో సుమారు కిలోమీటరు మేర రహదారిపై బారులుతీరిన రైతులు.. న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
2/15
3/15
అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చిన సందర్భంగా మందడం శిబిరంలో న్యాయదేవతకు వందనం చేస్తున్న మహిళలు
4/15
సత్తెనపల్లిలో అమరావతి రైతుల సంబురాలు
5/15
6/15
7/15
అబ్బరాజుపాలెం దీక్షా శిబిరంలో అమరావతి రైతుల సంబరాలు
8/15
న్యాయదేవతకు క్షీరాభిషేకం చేస్తున్న రైతులు
9/15
తుళ్లూరు రైతు శిబిరంలో విజయ నినాదాలు చేస్తూ..
10/15
11/15
వెలగపూడి శిబిరం వద్ద రైతుల సంబరాలు
12/15
13/15
ఏపీ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న అమరావతి రైతులు
14/15
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..