IND vs ENG: నాలుగో టెస్టులో విజయం.. సిరీస్‌ భారత్‌ వశం

రాంచీ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో (IND vs ENG) జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. పర్యటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనను ఐదు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే.. భారత్‌ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ చిత్రాలు.. 

Updated : 26 Feb 2024 10:42 IST
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23

మరిన్ని