Chandrababu : రెండో రోజు.. కుప్పంలో చంద్రబాబు పర్యటన
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా.. రెండో రోజు శుక్రవారం శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. ఉదయం ఆర్అండ్ బీ అతిథి గృహం నుంచి బయలుదేరారు. శాంతిపురం మండలం శివపురం వద్ద సొంతింటి నిర్మాణాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఆయన వెంట అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అంతకుముందు మహిళలు చంద్రబాబు హారతులు పట్టారు. ఆ చిత్రాలు..
Updated : 29 Dec 2023 13:37 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
-
ప్రజ్వల్.. లొంగిపో : కుమారస్వామి హితవు
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
-
దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!
-
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి