Chandrababu : రెండో రోజు.. కుప్పంలో చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు  కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా.. రెండో రోజు శుక్రవారం  శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. ఉదయం ఆర్‌అండ్‌ బీ అతిథి గృహం నుంచి బయలుదేరారు. శాంతిపురం మండలం శివపురం వద్ద సొంతింటి నిర్మాణాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఆయన వెంట అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అంతకుముందు మహిళలు  చంద్రబాబు హారతులు పట్టారు. ఆ చిత్రాలు.. 

Updated : 29 Dec 2023 13:37 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని