Tamilisai : రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌.. వినతులు స్వీకరించిన గవర్నర్‌ తమిళిసై

  గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలపై ఆమెకు వినతులు సమర్పించారు. వాటిని గవర్నర్‌ ఓపికగా విని పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోగా.. మరో మహిళ గవర్నర్‌ కాళ్లపై పడి కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 10 Jun 2022 15:45 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని