నోటిఫికెషన్స్

దిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ)- 51 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 25 Oct 2023 00:10 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

డీఆర్‌డీవో- ఆర్‌ఏసీలో సైంటిస్ట్‌ పోస్టులు

దిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ)- 51 సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  •  సైంటిస్ట్‌-ఎఫ్‌: 02 బీ సైంటిస్ట్‌-ఇ: 14  
  • సైంటిస్ట్‌-డి: 08 బీ సైంటిస్ట్‌-సి: 27  

విభాగాలు: నేవల్‌ ఆర్కిటెక్చర్‌, మెరైన్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌, మెకానికల్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం.  
వయసు: సైంటిస్ట్‌ డి/ ఇ/ ఎఫ్‌ పోస్టులకు 50 ఏళ్లు. సైంటిస్ట్‌ సి కోసం 40 ఏళ్లు మించకూడదు.
బేసిక్‌ పే స్కేల్‌: సైంటిస్ట్‌ ఎఫ్‌- రూ.1,31,100. సైంటిస్ట్‌ ఇ- రూ.1,23,100. సైంటిస్ట్‌ డి- రూ.78,800. సైంటిస్ట్‌ సి- రూ.67,700.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2023.
వెబ్‌సైట్‌:  www.drdo.gov.in/ceptm-advertise


వాక్‌-ఇన్స్‌

మహబూబ్‌నగర్‌ కాటన్‌ కార్పొరేషన్‌లో ..

మహబూబ్‌నగర్‌లోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. ఫీల్డ్‌ స్టాఫ్‌     2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌)
3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్‌)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్‌).
వయసు: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్‌ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 26, 27
వాక్‌ ఇన్‌ స్థలం: ది కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, మహబూబ్‌నగర్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్‌.
వెబ్‌సైట్‌: https://cotcorp.org.in/Recruitment.aspx


గుంటూరు కాటన్‌ కార్పొరేషన్‌లో ...

గుంటూరులోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌

తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. ఫీల్డ్‌ స్టాఫ్‌    2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌)
3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్‌)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్‌).
వయసు: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్‌ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 02, 03
వాక్‌ ఇన్‌ స్థలం: ది కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, గుంటూరు బ్రాంచ్‌ ఆఫీస్‌, కాపస్‌ భవన్‌, అశోక్‌నగర్‌, గుంటూరు.
వెబ్‌సైట్‌:  https://cotcorp.org.in/Recruitment.aspx


అప్రెంటిస్‌షిప్‌

ఐవోసీఎల్‌లో 1,720 ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రిఫైనరీస్‌ డివిజన్‌- కింద పేర్కొన్న విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలున్న రిఫైనరీలు: గువాహటి, బరౌని, గుజరాత్‌, హల్దియా, మధుర, పానిపట్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌, దిగ్బోయి, బొంగైగావ్‌, పారాదీప్‌.
1. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 869 ఖాళీలు
విభాగాలు: అటెండెంట్‌ ఆపరేటర్‌, ఫిట్టర్‌, మెకానికల్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌.
2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 851 ఖాళీలు
విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
మొత్తం ఖాళీల సంఖ్య: 1,720.
అర్హత: ఖాళీని అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ట్రేడ్‌/ విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీ.
వయసు: 31-10-2023 నాటికి 18- 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2023.
అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: 27-11-2023 నుంచి 02-12-2023 వరకు.
రాత పరీక్ష తేదీ: 03-12-2023.
రాత పరీక్ష ఫలితాల వెల్లడి: 08-12-2023.
ధ్రవపత్రాల పరీశీలన: 13-12-2023 నుంచి 21-12-2023 వరకు.
వెబ్‌సైట్‌: https://iocl.com/apprenticeships


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని