చక్రవర్తి అధీనంలో పాటలీపుత్రం!

ప్రాచీన భారతదేశంలో తొలి రాజ్యాలు, సామ్రాజ్యాల ఆవిర్భవానికి ముందు తెగల సమూహంతో ఉన్న జనపదాలు, మహాజనపదాలు ఉండేవి. శక్తిమంతులైన పాలకుల కారణంగా ఆ ప్రాంతాలు సువిశాల రాజ్యాలుగా మారాయి.

Updated : 27 Mar 2024 00:58 IST

ప్రాచీన భారతదేశంలో తొలి రాజ్యాలు, సామ్రాజ్యాల ఆవిర్భవానికి ముందు తెగల సమూహంతో ఉన్న జనపదాలు, మహాజనపదాలు ఉండేవి. శక్తిమంతులైన పాలకుల కారణంగా ఆ ప్రాంతాలు సువిశాల రాజ్యాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఉత్తరాదిన గుప్తులు, మౌర్యులు, దక్షిణాదిన శాతవాహనులు, పల్లవులు మహా సామ్రాజ్యాలను నిర్మించారు. పురావస్తు, విదేశీ ఆధారాలతో రూఢీ అయిన భారతీయ తొలి సామ్రాజ్యాల ఆసక్తికర చారిత్రక విశేషాలు, వాటి పరిధి, నాటి గొప్ప పాలకులు, వివిధ రంగాల ప్రముఖులు, వారి విశిష్టతల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆనాటి పాలనా విధానాలు, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని