
కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయండి
జల్శక్తి స్టాండింగ్ కమిటీ ఛైర్మన్కు ఎంపీ మాధవ్ వినతి
ఈనాడు, దిల్లీ: కృష్ణా నది యాజమాన్య బోర్డును (కేఆర్ఎంబీ) కర్నూలులో ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ జల్శక్తి స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సంజయ్ జైస్వాల్కు విజ్ఞప్తి చేశారు. గురువారం జల్శక్తి స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం సాగు నీటికి సంబంధించి అంశాలపై జైస్వాల్తో చర్చించి వినతిపత్రం అందించారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని గౌరవించి తెలుగు గంగ, వెలిగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను అనుమతి పొందిన వాటిగా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో జలాల అంతర్గత సర్దుబాటు చేసుకునే హక్కు రాష్ట్రానికే ఉండేలా నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Uddhav Thackeray: మనసు విప్పి మాట్లాడుతున్నా.. సీఎం అవుతానని నేనెప్పుడు అనుకోలేదు..!
-
Movies News
Rakul Preet Singh: నెట్టింటిని షేక్ చేస్తోన్న రకుల్ డ్యాన్స్.. వీడియో వైరల్
-
Politics News
దళితుల ప్రాణాలంటే వైకాపాకు లెక్కలేదు... చంద్రబాబును కలిసిన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు
-
Business News
OYO offer: ఓయోలో రూమ్స్పై 60 శాతం వరకు డిస్కౌంట్.. కేవలం వారికి మాత్రమే!
-
General News
Telangana News: ఇంటర్మీడియట్లో మళ్లీ పూర్తి స్థాయి సిలబస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Team India: టీమ్ఇండియా మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం
- Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం
- చిత్తూరు మాజీ మేయర్ హేమలతపైకి పోలీసు జీపు!
- Samantha: సమంత వ్యూహం ఫలించిందా?