చేప వంటకాలతో కేంద్ర మత్స్యశాఖ పుస్తకం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా కేంద్ర మత్స్యశాఖ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పేరొందిన 75 రకాల చేప వంటకాలతో పుస్తకం విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి

Updated : 11 Aug 2022 05:37 IST

ఏపీ నుంచి నాలుగింటికి చోటు

ఈనాడు, దిల్లీ: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా కేంద్ర మత్స్యశాఖ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పేరొందిన 75 రకాల చేప వంటకాలతో పుస్తకం విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రొయ్యల వేపుడు, రొయ్యల ఇగురు, పులస పులుసు, చేపల వేపుడు వంటలకు స్థానం కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని