Madhapur Drugs Case: నటుడు నవదీప్ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్కు నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.
హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్కు నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేత రామచందర్తో ఉన్న లింకులపై నవదీప్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ను నిందితుడిగా నార్కోటిక్ పోలీసులు చేర్చారు. అతడిని డ్రగ్స్ వినియోగదారుడిగా పేర్కొన్న పోలీసులు.. ఎవరెవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో ప్రశ్నించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Crime News: తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో తమ్ముడిని అన్న గొడ్డలితో నరికి చంపాడు. అన్నదమ్ములు రవికుమార్, కృష్ణమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. -
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య
ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. వివాహ వేడుకలో పాత్రలు తీసుకువెళుతున్న ట్రే అతిథులకు తగిలిందనే కారణంతో వెయిటర్ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. -
తండ్రి దెబ్బలకు మూడేళ్ల కుమారుడి బలి
తండ్రి దెబ్బలకు మూడేళ్ల పసివాడు బలయ్యాడు. విషాదకరమైన ఈ సంఘటన మహేశ్వరం పరిధిలోని అమీర్పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. -
చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి దాడి
ఉత్తర్ప్రదేశ్లోని మిర్జాపుర్లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ యువకుణ్ని కొందరు వ్యక్తులు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి విచక్షణారహితంగా చితకబాదారు. -
పీఎఫ్ఐ కుట్ర కేసులో మూడో అభియోగ పత్రం
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం మూడో అభియోగపత్రం దాఖలు చేసింది. -
‘నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే!’
బాకీ ఉన్న డబ్బు కోసం బెదిరించడంతో పాటు నీ భార్యను అమ్మేసైనా సొమ్ము కట్టాలంటూ వైకాపా నాయకులు అవమానించడంతో మనస్తాపానికి గురై మైనార్టీ వర్గానికి చెందిన చేనేత కార్మికుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
వరకట్నం కారణంగా పెళ్లి ఆగిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
-
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
-
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
-
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
-
Extra Ordinary Man Movie Review: రివ్యూ: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. కామెడీ ఎంటర్టైనర్తో నితిన్ హిట్ అందుకున్నారా..?
-
సీఎంవో నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు: దేవులపల్లి ప్రభాకర్రావు