Robbery: నెల్లూరులో దారి దోపిడీ.. రూ. కోటి విలువైన నగలు చోరీ

నెల్లూరు మినీ బైపాస్‌ రోడ్డులో దారి దోపిడీ జరిగింది. రూ.కోటి విలువైన బంగారు నగల సంచిని దుండగులు లాక్కెళ్లారు.

Published : 07 Jan 2024 21:23 IST

బాలాజీనగర్‌: నెల్లూరు జిల్లా మినీ బైపాస్‌ రోడ్డులో దారి దోపిడీ జరిగింది. దుకాణాలకు ఆభరణాలు విక్రయించే వ్యాపారి బ్యాగ్‌ను కొందరు దుండగులు చోరీ చేశారు. రూ.కోటి విలువైన బంగారు నగల సంచిని లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని