logo

భాజపా వస్తే ప్రజాస్వామ్యం పతనం

భాజపాకు మళ్ళీ అధికారం ఇస్తే ప్రజాస్వామ్యం మరింత పతనమవుతుందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉషా కిరణ్ ఆరోపించారు.

Updated : 04 May 2024 15:51 IST

ఎదులాపురం: భాజపాకు మళ్ళీ అధికారం ఇస్తే ప్రజాస్వామ్యం మరింత పతనమవుతుందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉషా కిరణ్ ఆరోపించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశాన్ని దోచి పెట్టుబడిదారీ వ్యవస్థను పోషించి, రైతుల నడ్డి విరుస్తుందని శనివారం ఆదిలాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆదివాసి మహిళల అభివృద్ధి, మానవ హక్కుల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని ప్రజలను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని