అందని బీమా ప్రోత్సాహకాలు
గ్రామీణులు తమ సంపాదనలో కొంతసొమ్ము పొదుపు చేసుకునేలా తపాలాశాఖ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో పొదుపు చేయించిన గ్రామీణ పోస్టాఫీసుల్లో సిబ్బందికి పాలసీ ఆధారంగా కొంత ప్రోత్సాహకాలు ఇస్తోంది.
గ్రామీణ తపాల ఉద్యోగుల ఆవేదన
అరవిందనగర్ (అనంతపురం), న్యూస్టుడే: గ్రామీణులు తమ సంపాదనలో కొంతసొమ్ము పొదుపు చేసుకునేలా తపాలాశాఖ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో పొదుపు చేయించిన గ్రామీణ పోస్టాఫీసుల్లో సిబ్బందికి పాలసీ ఆధారంగా కొంత ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఆయా డివిజన్లవారీ ఏటా బీమా పాలసీ లక్ష్యాన్ని నిర్దేశించి, ఆ మేరకు లక్ష్యం సాధించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తోంది. అనంతపురం డివిజన్లోని 490 (గ్రామీణ) బ్రాంచి పోస్టాపీసుల్లో బ్రాంచి పోస్టుమాస్టరు, సహాయ బ్రాంచిపోస్టుమాస్టర్లు సుమారు 500 మంది గ్రామీణ తపాలా జీవిత బీమా పథకంలో గ్రామీణులతో కొంత పొదుపు చేయిస్తున్నారు. ఈ విధంగా బీమా పథకంలో పొదుపు చేయించిన సిబ్బంది కొందరు తమకు రావాల్సిన ప్రోత్సాహకాల మంజూరులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో తమకు ప్రోత్సాహకాలు అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. నాలుగు నెలలుగా సుమారు రూ.4 లక్షల బకాయిలు అందాల్సి ఉందంటున్నారు.
ఆర్థిక ప్రయోజనం
గ్రామీణ తపాలా జీవిత బీమా పొదుపు పథకం 5, 8, 10, 15, 20 సంవత్సరాలు కాల పరిమితితో బీమా పథకాలను అమలు చేస్తోంది. ఉదాహరణకు లక్ష రూపాయలు పొదుపు పథకంలో చేర్పించిన ఉద్యోగికి ప్రోత్సాహక రూపంలో తొలి ఏడాది 10 శాతం కమీషన్ (ప్రోత్సాహకం), ఆ తరువాత పాలసీ కాలవ్యవధి గడువు ముగిసేవరకు 2.5 శాతం ప్రకారం ప్రోత్సాహకం (నగదు రూపంలో) ఉద్యోగికి మంజూరు చేస్తారు. ఈ రకంగా ప్రోత్సాహకాలు అందిస్తే నిర్దేశించిన లక్ష్యసాధన సాధ్యమవుతుందని, ఉద్యోగులకు కొంత ఆర్థిక సాయం అందుతుందని యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
నిధుల లభ్యత ఆధారంగా మంజూరు
- పార్వతి, తపాలాశాఖ అనంతపురం డివిజన్ ఏఎస్పీ
యాజమాన్యం అందిస్తున్న నిధుల లభ్యత మేరకు ప్రతి నెలా ఆయా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు మంజూరు చేస్తున్నాం బీమా పథకంలో చేరిన పాలసీదారుడు ప్రతినెలా చెల్లిస్తున్న ప్రీమియం, తదితర అంశాలను పరిశీలించి మంజూరు చేస్తున్నాము. ప్రోత్సాహకం అందనివారు మాదృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరిస్తాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం