విద్యార్థికి సీఎం అభినందనలు
దిల్లీలో ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఎన్ఎస్ఎస్ బృందం తరఫున రాష్ట్రం నుంచి పాల్గొని ప్రతిభ కనబరచిన చిత్తూరు విద్యార్థి రెడ్డిజిష్ణుని సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందించారు.
సీఎంతో రెడ్డిజిష్ణు
చిత్తూరు కలెక్టరేట్: దిల్లీలో ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఎన్ఎస్ఎస్ బృందం తరఫున రాష్ట్రం నుంచి పాల్గొని ప్రతిభ కనబరచిన చిత్తూరు విద్యార్థి రెడ్డిజిష్ణుని సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందించారు. రాష్ట్రం తరఫున వెళ్లిన పది మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లలో అతనొకరు. ప్రస్తుతం నెల్లూరులో అతడు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్కు భాజపా కౌంటర్!