logo

విద్యార్థికి సీఎం అభినందనలు

దిల్లీలో ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ బృందం తరఫున రాష్ట్రం నుంచి పాల్గొని ప్రతిభ కనబరచిన చిత్తూరు విద్యార్థి రెడ్డిజిష్ణుని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు.

Published : 05 Feb 2023 01:56 IST

సీఎంతో రెడ్డిజిష్ణు

చిత్తూరు కలెక్టరేట్‌: దిల్లీలో ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ బృందం తరఫున రాష్ట్రం నుంచి పాల్గొని ప్రతిభ కనబరచిన చిత్తూరు విద్యార్థి రెడ్డిజిష్ణుని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. రాష్ట్రం తరఫున వెళ్లిన పది మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లలో అతనొకరు. ప్రస్తుతం నెల్లూరులో అతడు ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని