‘రాక్షస పాలనకు అంతం పలకండి’
మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు.
నగరి: వేలావడిలో తెదేపాలో చేరిన ముస్లింలతో గాలి భానుప్రకాష్
చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్టుడే: మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని 45, 46, 47, 48, 49వ డివిజన్ల పరిధిలోని పంట్రాంపల్లి, పాంచాలిపురం, రాజుగుడి, ఓబనపల్లి కాలనీ, బొజ్జయనాయుడు వీధి, దుర్గానగర్కాలనీ, కోడిగుంట ప్రాంతాల్లో ప్రచారం చేశారు. 19వ డివిజన్లో మాజీ ఎమ్మెల్యే మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బాలాజీ, గురజాల ప్రతిమ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. 27, 28వ డివిజన్లలో సీకేబాబు తనయుడు సాయికృష్ణారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బజారువీధి, ఛర్చివీధిలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోకా ప్రకాష్నాయుడు ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, సర్పంచులు ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్ కఠారి హేమలత, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, చెన్నకేశవనాయుడు పాల్గొన్నారు. చిత్తూరు గ్రామీణ: మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, జిల్లా సమన్వయకర్త చంద్రప్రకాష్ చెర్లోపల్లెలో ప్రచారం చేశారు. పాలసముద్రం: ఎమ్మెల్యే అభ్యర్ధి థామస్.. బాలకృష్ణాపురం, పాలసముద్రం, శ్రీకావేరిరాజుపురం గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి చిట్టిబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యలు బాబునాయుడు, మాజీ ఎంపీపీ ఇందిరమ్మ పాల్గొ న్నారు. కార్వేటినగరం: ఎమ్మెల్యే అభ్యర్థి థామస్.. బండ్రేవు, వడ్డిండ్లు, తూర్పు అరుంధతివాడ, చాకలివాని గుంటలో బాబు స్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుమూరులో చిత్తూరు పార్లమెంటు తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి హరిబాబు నాయుడు, మండల అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ, భాజపా నాయకులు ప్రచారం చేశారు. నగరి: వేలావడిలో ముస్లింలు.. గాలి భానుప్రకాష్ సమక్షంలో తెదేపాలో చేరారు. విజయపురం: ఎమ్యెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్.. గాండ్లకండ్రిగలో గాండ్ల సంఘం నేత శరవణ అధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పన్నూరు బీసీకాలనీలో వెంకటేశ్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు తెదేపాలో చేరాయి. పుత్తూరు: భానుప్రకాష్.. గేటుపుత్తూరు, బజారువీధి, కాపువీధుల్లో ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీపీలు ఏలుమలై, గంజి మాధవయ్య, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాలి జీవరత్నం, ధనపాల్, మున్సిపల్ మాజీ ఛైర్మన్లు యుగంధర్, కరుణాకరన్, కౌన్సిలర్ రాధ, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు గణేష్, జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి పాల్గొన్నారు. బంగారుపాళ్యం: మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శేషాపురానికి చెందిన 20 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. ధరణినాయుడు, జనార్థన్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ జయచంద్రనాయుడు పాల్గొన్నారు. తవణంపల్లె: తెదేపా నాయకులు.. అరగొండలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరచౌదరి, మండల గౌరవాధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, మండల అధ్యక్షుడు దిలీప్నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ భాస్కర్నాయుడు, ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ అమరేంద్ర నాయుడు, అర్ధగిరి ఆలయ మాజీ ఛైర్మన్ జెట్టిపల్లి శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జిలు సునీల్కుమార్, మోహన్నాయుడు, కోదండయ్య, వినాయకం పాల్గొన్నారు. ఐరాల: తెలుగురైతు జిజిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబునాయుడు.. పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహిం చారు.
చిత్తూరు(జిల్లా పంచాయతీ): మాట్లాడుతున్న గురజాల జగన్
పూతలపట్టు: బండపల్లెలో ప్రచారంలో దగ్గుమళ్ల, మురళీమోహన్, సీకేబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 19-05-2024]
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ఐతేపల్లి సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు
[ 19-05-2024]
శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, నిండిపోయాయి. -
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
[ 19-05-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శరవేగంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమవుతున్నాయి. తక్కువ సమయంలో మహా నగరాలకు చేరుకుంటున్నాం. -
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
[ 19-05-2024]
భూమి రాసివ్వకపోతే చంపేస్తామంటూ సినీ ఫక్కీలో ఓ ఆలయ పూజారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రేణిగుంట సమీపంలో ప్రైవేట్ బస్సుకు మంటలు
[ 19-05-2024]
తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనుకోని ప్రమాదంలో మంటల్లో చిక్కుకుంది. -
ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం
[ 19-05-2024]
జిలాలో జరిగిన హింసాత్మక ఘటనలను తీవ్రంగా తీసుకున్న ఎన్నికల సంఘం శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. -
తీపెక్కిన మామిడి
[ 19-05-2024]
బంగారుపాళ్యం మార్కెట్యార్డులో మామిడి కాయల సీజన్ ప్రారంభమైంది. -
228 మందికి షోకాజ్ నోటీసులు
[ 19-05-2024]
ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కలెక్టర్ షన్మోహన్.. 228 మంది ఉద్యోగులకు శనివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
నీరు కావాలంటే.. కొనాల్సిందే
[ 19-05-2024]
మనిషి జీవన ప్రయాణంలో నీటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకోవాల్సి వస్తోంది. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి
[ 19-05-2024]
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తితే పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కోరారు. -
వైకాపా నేతల మెడకు బిగుసుకోనున్న ఉచ్చు!
[ 19-05-2024]
పోలింగ్ రోజు, తర్వాత జరిగిన ఘటనలకు వైకాపా నేతలే ప్రధాన కారణమని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పొంగిపొర్లుతున్న మురుగు
[ 19-05-2024]
తిరుమలలో కొద్దిపాటి వర్షానికే మురుగు పొంగిపొర్లుతోంది. -
తెలంగాణ ఫలితాల్లో వెంగమాంబాపురం విద్యార్థి ప్రతిభ
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏడో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబాపురానికి చెందిన వడ్లపూడి ముకేష్ చౌదరి. -
కారుపై మాత్రమే దాడి చేశారు: భానుకుమార్రెడ్డి భార్య రాణి
[ 19-05-2024]
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై మాత్రమే దాడి జరిగిందని రామచంద్రాపురం మండల జడ్పీటీసీ సభ్యురాలు దిల్లీరాణి పేర్కొన్నారు. -
నగరవాసులే ముందంజ
[ 19-05-2024]
చిత్తూరు నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. -
అశ్వవాహనంపై శ్రీసదాశివేశ్వరుడి విహారం
[ 19-05-2024]
పట్టణంలోని శ్రీ కామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి వారు శ్రీకామాక్షీ దేవి సమేతుడైన శ్రీసదాశివేశ్వరుడు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
‘ఈ ఎన్నికల్లో గెలిచేది తెదేపా కూటమే’
[ 19-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని ఐ తెదేపా రాష్ట్ర కార్యదర్శి గాలి గోపీనాథ్ పేర్కొన్నారు. -
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై మొదలైన విచారణ
[ 19-05-2024]
జడ్పీలో గతంలో బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతేడాది లోకాయుక్తకు పలువురు పూర్వ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్ కలలు కంటున్నారు
[ 19-05-2024]
సీఎం జగన్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, ఆయన కల నెరవేరే పరిస్థితి లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్