కాంగ్రెస్లోకి కోలారు నేతలు
కోలారు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు కొత్తూరు మంజునాథ్ (ముళబాగిలు), డాక్టర్ ఎం.సి.సుధాకర్ (చింతామణి) బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఇద్దరూ బుధవారం దిల్లీలో కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ,
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కొత్తూరు మంజునాథ్, ఎంసీ సుధాకర్ తదితరులు
చింతామణి, యశ్వంతపుర, చింతామణి, న్యూస్టుడే : కోలారు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు కొత్తూరు మంజునాథ్ (ముళబాగిలు), డాక్టర్ ఎం.సి.సుధాకర్ (చింతామణి) బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఇద్దరూ బుధవారం దిల్లీలో కాంగ్రెస్ యువనేత రాహుల్గాంధీ, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఎంసీ వేణుగోపాల్, రణదీప్సింగ్ సుర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రమేష్కుమార్, నాసీర్ అహ్మద్, శివశంకర్రెడ్డి, నంజేగౌడ, అనిల్కుమార్, నారాయణస్వామి, శ్రీనివాస్గౌడ తదితరులు పాల్గొన్నారు.
* ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆగస్టు 3న రాష్ట్రానికి రానున్నారు. ఆరోజు దావణగెరెలో నిర్వహించే ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. ఓ బహిరంగ సభలోనూ ప్రసంగిస్తారు. ‘నా మిత్రులు, అభిమానులు అక్కడే పుట్టిన రోజు వేడుకలు చేయాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి మీరూ వస్తే బాగుంటుందని రాహుల్గాంధీకి సూచించా. ఆయన పెద్ద మనసుతో ఒప్పుకొన్నారు’ అని సిద్ధరామయ్య వివరించారు. పార్టీ తరఫున ఆరోజు జనసేకరణకూ ముందడుగు వేసే అవకాశాలున్నాయని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం