logo

తెదేపా ఇంటింటి ప్రచారం

పట్టణంలోని 30వ వార్డులో తెదేపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 06 May 2024 13:37 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని 30వ వార్డులో తెదేపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. కూటమి గెలుపుతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని