logo

కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం

మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి...

Updated : 04 May 2024 16:58 IST

రాజోలి: మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరుడుతుంది, రైతుల కోసమే కొట్లాడుతుంద అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కే హసన్, దస్తగిరి,  హనీఫ్, చాందు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని