logo

రెండు వాహనాలు ఢీ.. ఇద్దరు యువకులు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర బస్ స్టేషన్‌లో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.

Published : 04 May 2024 17:59 IST

వెల్దండ రూరల్‌: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర బస్ స్టేషన్‌లో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కల్వకుర్తి మండలం జిల్లేల గ్రామానికి చెందిన రామకృష్ణ, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ మృతి చెందారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి పోలీసులు తక్షణ ఆర్థిక సహాయం రూ. 10 వేలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని