logo

సీఎం సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

ఎర్రవల్లిలో ఆదివారం నిర్వహించిన సీఎం జన జాతర సభకు మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి.

Published : 05 May 2024 18:36 IST

రాజోలి: ఎర్రవల్లిలో ఆదివారం నిర్వహించిన సీఎం జన జాతర సభకు మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. మండల అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో ఆరు బస్సుల ద్వారా మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని ఈ సందర్భంగా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని