రాజకీయాలు సామాజిక సేవలో భాగం: గుత్తా
రాజకీయాలు సామాజిక సేవలో భాగం అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. చిట్యాలలో పలు సామాజిక సంఘాల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.
చిట్యాల: గౌడ సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న మండలి ఛైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే చిరుమర్తి, ఎంపీ బడుగుల
చిట్యాల, న్యూస్టుడే: రాజకీయాలు సామాజిక సేవలో భాగం అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. చిట్యాలలో పలు సామాజిక సంఘాల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా కొనసాగుతోందని, తలసరి ఆదాయంలో జాతీయ సగటుకన్నా మన రాష్ట్రం ముందంజËలో ఉందన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సీఎం బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని, నకిరేకల్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నానని పేర్కొన్నారు. గీత కార్మికులకు సంబంధించి ఈ ప్రాంతం వారిని చండూరు సర్కిల్లో చేర్చారని, వారిని నల్గొండకు పునరుద్ధరించాలని కోరుతూ గౌడ సంఘం మండలాధ్యక్షుడు కూనూరు సంజయ్దాస్ గౌడ్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జునరెడ్డి, పుర ఛైర్మన్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ జడల ఆదిమల్లయ్య, ఎంపీపీ కొలను సునీత, పుర వైస్ ఎంపీపీ కూరెళ్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!