logo

భువనగిరిలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

Published : 18 Apr 2024 12:06 IST

భువనగిరి: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు తొలి నామినేషన్ పడింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి ప్రజావాణి పార్టీ తరఫున సూర్యాపేటకు చెందిన లింగి వెంకటేశ్వర్లు నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండా కేకు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని