logo

ద్విచక్ర వాహనాలు దగ్ధం

కావలి పట్టణంలో నారాయణ స్కూల్ ఎదురుగా నిలిపి ఉన్న మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం అయ్యాయి.

Updated : 18 Apr 2024 18:49 IST

కావలి: కావలి పట్టణంలో నారాయణ స్కూల్ ఎదురుగా నిలిపి ఉన్న మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం అయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువుగా వుండడం వలన ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో తమకు నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని