logo

కావలిలో తెదేపా ఎన్నికల ప్రచారం

23వ వార్డులో కావలి నియోజకవర్గం తెదేపా నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.

Published : 07 May 2024 11:18 IST

కావలి: 23వ వార్డులో కావలి నియోజకవర్గం తెదేపా నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. ముఖ్యంగా మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలిపారు. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో తెదేపా, భాజపా నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని