క్యాన్సర్ ఆసుపత్రిలో కుక్కల బెడద
కటక్ ఆచార్య హరిహర క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో కుక్కలు సంచరిస్తూ.. రోగులను ఇబ్బందులు పెడుతున్నాయి.
ప్రభుత్వానికి నోటీసులు పంపిన ఎన్హెచ్ఆర్సీ
కటక్, న్యూస్టుడే: కటక్ ఆచార్య హరిహర క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో కుక్కలు సంచరిస్తూ.. రోగులను ఇబ్బందులు పెడుతున్నాయి. చికిత్స పొందుతున్న వారిని కరిచి, ఆహారాన్ని తినేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మీడియాలో ఈ వార్తలు ప్రసారం కావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆరు వారాల్లో ఈ ఘటనలపై జవాబు చెప్పాలని ప్రభుత్వంతోపాటు కటక్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిఖిల్ పవన్ కల్యాణ్కు నోటీసులు పంపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవీన్ మంచివారా... కాదా? సీఎం ప్రశ్న
[ 10-05-2024]
నవీన్ మంచివారా? కాదా? మమతా, మిషన్శక్తి, కాలియా, మధుబాబు పింఛన్లు, పిల్లలకు ఉపకార వేతనాలు, 5టీ స్కూళ్లు, లక్ష్మీ బస్సు సేవలు, పూరీ శ్రీ జగన్నాథ్ కారిడార్ తదితర ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించిన సీఎం ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
ఆయుష్మాన్ మంత్రం ఫలించేనా?
[ 10-05-2024]
ప్రస్తుత సమాజంలో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదన్నది అక్షరసత్యం. ప్రస్తుతం దీనినే రాష్ట్రంలో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని భాజపా ముందుకు దూసుకెళ్తోంది. -
బిజదలో చీలిక తెచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా యోచన: పాండ్యన్
[ 10-05-2024]
తొలివిడత పోలింగ్కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. -
బ్రహ్మపురలో బహుముఖ పోటీ
[ 10-05-2024]
రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. -
చందన యాత్రకు పూరీ సన్నద్ధం
[ 10-05-2024]
పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ. -
ఓలీవుడ్ నటులతో భాజపా అభ్యర్థి ప్రచారం
[ 10-05-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ గురువారం నగరంలో సాంస్కృతిక బృందాలతో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
ఒడిశా వాసులు అభివృద్ధి ట్రైలర్ చూశారు
[ 10-05-2024]
ఒడిశా వాసులింత వరకు అభివృద్ది ట్రైలర్ మాత్రమే చూశారని, రానున్న అయిదేళ్లలో పూర్తి సినిమా (అభివృద్ధి పనులు) చూడగలుగుతారని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. -
నిబంధనలు గాలికొదిలేస్తున్న కాంగ్రెస్
[ 10-05-2024]
చిన్నారులతో ఎన్నికల ప్రచారం, అనధికారికంగా ఓటరు వివరాలు సేకరణ చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు