logo

చివరి మజిలీ కష్టమే!

మనిషి మృతి చెందిన తర్వాత చివరి మజిలీకి అత్యంత కష్టపడాల్సిన సంఘటన కొత్తూరు మండలంలోని గూనభద్ర నిర్వాసిత కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. గూనభద్ర కాలనీలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈయనకు అంత్యక్రియలను నిర్వహించే శ్మశానవాటికకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో గ్రామస్థులు ఇలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated : 10 Aug 2022 05:14 IST

మనిషి మృతి చెందిన తర్వాత చివరి మజిలీకి అత్యంత కష్టపడాల్సిన సంఘటన కొత్తూరు మండలంలోని గూనభద్ర నిర్వాసిత కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. గూనభద్ర కాలనీలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈయనకు అంత్యక్రియలను నిర్వహించే శ్మశానవాటికకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో గ్రామస్థులు ఇలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై సర్పంచి పెద్దకోట సాధుబాబు మాట్లాడుతూ రహదారి సమస్యపై కలెక్టర్‌, ఇతర పెద్దలకు పలుమార్లు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శ్మశానవాటికకు రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.    

- న్యూస్‌టుడే, కొత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని