logo

‘నమ్మ స్కూల్‌ ఫౌండేషన్‌’కు విరాళం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రారంభించిన ‘నమ్మ స్కూల్‌ ఫౌండేషన్‌’కు డీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నెల వేతనాన్ని విరాళంగా అందించారు.

Published : 22 Jan 2023 00:23 IST

స్టాలిన్‌కు బ్యాంకు చెక్‌ అందిస్తున్న అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, కోవి.చెళియన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రారంభించిన ‘నమ్మ స్కూల్‌ ఫౌండేషన్‌’కు డీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నెల వేతనాన్ని విరాళంగా అందించారు. మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కోవి.చెళియన్‌ శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.1.29 కోట్ల బ్యాంక్‌ చెక్‌ను అందించారు. వెంట పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కాకర్ల ఉష ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని